అన్నమయ్య, జూన్ 28
తంబళ్లపల్లె మల్లయ్య కొండ పరిరక్షణకు, మైనింగ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వైసిపి పార్టీ నాయకులు సోమవారం (జూన్ 29) భారీ గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోదరుడు కలిచర్ల సుధాకర్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 6 గంటలకు ఆలయంలో అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక వారసత్వ సంరక్షణ లక్ష్యంగా తంబళ్లపల్లె మల్లయ్య కొండ పరిరక్షణకు వైసిపి పార్టీ నాయకులు సోమవారం భారీ గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వైయస్సార్ సిపి నాయకులు కలిచెర్ల సుధాహర్ రెడ్డి తెలిపారు.












