మండలం, వెల్లాల గ్రామంలో చెన్నకేశవ స్వామి నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి భూమిపూజ చేశారు. సీజీఎఫ్ నిధులతో రూ. 4 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే హామీ












