ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పిలుపునిచ్చారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మదనపల్లెలో జరిగిన ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ సూచన చేశారు.
మట్టి వినాయకుడినే పూజిద్దాం..

Share:
#మట్టి వినాయకుడు#పర్యావరణ పరిరక్షణ#సబ్ కలెక్టర్ కళ్యాణి#మదనపల్లె#కాలుష్య నియంత్రణ మండలి#Clay Ganesh#Environment Protection#Madanapalle#Sub Collector Kalyani
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
