స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రజలు సులభంగా నమోదు చేసుకునేందుకు జిల్లా కోర్టు ప్రాంగణంలో తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ శ్రీమతి పి. ముక్తిద ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
ఎస్ఐఆర్ దరఖాస్తులకు కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రం ప్రారంభం

Share:
వార్తలుతాజా
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
