మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోర్టల్ ద్వారా వాటిని సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.81 కోట్ల విలువైన 1133 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డిలో మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసుల విజయం: ఈ ఏడాది రూ.1.81 కోట్లకు పైగా విలువైన 1133 ఫోన్లు స్వాధీనం

Share:
#కామారెడ్డి పోలీస్#మొబైల్ ఫోన్ రికవరీ#CEIR పోర్టల్#ఫోన్ పోగొట్టుకోవడం#సైబర్ మోసాలు#Kamareddy Police#Mobile Phone Recovery#CEIR Portal#Telangana Police
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త
