ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.81 కోట్ల విలువైన 1133 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ప్రతి నెలా సగటున 150కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోందని ఎస్పీ కొనియాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గత ఏడాది కూడా సుమారు 3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని గుర్తుచేశారు.
కామారెడ్డిలో మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసుల విజయం: ఈ ఏడాది రూ.1.81 కోట్లకు పైగా విలువైన 1133 ఫోన్లు స్వాధీనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోర్టల్ ద్వారా వాటిని సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి

