తిరుపతిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న పాడుబడిన బావిలో ఈ ఘటన జరిగింది.
తిరుపతిలో విషాదం: సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు వలస కూలీలు మృతి

Share:
#తిరుపతి బావి ప్రమాదం#వలస కూలీల మృతి#సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి#విషవాయువుల దాడి#అలిపిరి పోలీస్ స్టేషన్#Tirupati well accident#Migrant workers death#Gas poisoning
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త






