హైదరాబాద్, జూన్ 28
పవిత్రమైన ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను ప్రముఖులు సన్మానించారు. నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్ధికి, టిడిపి యువ నాయకులు అజీజ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పవిత్రమైన ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని, హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్ధికి, చాబోలు టిడిపి యువ నాయకులు అజీజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.












