కామారెడ్డి, 2026-07-25
కామారెడ్డి జిల్లాలో తొలి ఏకాదశి మరియు బాల్కంపేట్ ఎల్లమ్మ బోనాల పండుగను పురస్కరించుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను విజయవంతం చేశారు.
కామారెడ్డి జిల్లాలో తొలి ఏకాదశి మరియు బాల్కంపేట్ ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళా సానకొండ నీరజ, జనసైనికులు అంకం కృష్ణ స్వామి, పిల్లమరి సతీష్ లు పలుచోట్ల ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసి విజయవంతం చేశారు.
మునుముందు గ్రామస్థాయిల నుండి జిల్లాస్థాయి వరకు కృషి చేస్తామని వారు తెలిపారు.











