మూడేళ్ల క్రితం ఇదే రోజున, తెల్లవారుజామున నంద్యాలలో సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన అభిమానులు, ఐటీ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత భారీ జనసందోహం మధ్య అమరావతికి చేరుకున్నారు.
ఐదు దశాబ్దాలు ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన చంద్రబాబు నాయుడును, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే గొంతును అణచివేయాలనే కుట్రతో పోలీసు బలగాలు ఆయనను అరెస్టు చేశాయని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ దేశం వెలుపల ఉండటం, ఈ అరెస్టు వెనుక కక్షసాధింపు రాజకీయం ఉందని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ అరెస్టు ఒక రాజకీయ సునామీకి నాంది అని కుట్రదారులు ఊహించలేకపోయారని తెలిపారు.











