జమ్మలమడుగు, జులై 02
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాల్ల పల్లె గ్రామం వద్ద రాయలసీమ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాల్ల పల్లె గ్రామం వద్ద రాయలసీమ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల పరిశీలన కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి సవితమ్మ, జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పరిశీలించారు.











