కామారెడ్డి, 2026-07-21
గత 40 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని తమది కాదని, బెదిరింపులకు పాల్పడుతూ, చంపేస్తామని దుష్ప్రవర్తన చేస్తున్నారని కామారెడ్డికి చెందిన మామిండ్ల లింగం, జొన్నల నర్సింలు, జొన్నల రాజశేఖర్ లపై ఇల్చిపూర్ గ్రామ శివారుకు చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గత 40 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని తమది కాదని, బెదిరింపులకు పాల్పడుతూ, చంపేస్తామని దుష్ప్రవర్తన చేస్తున్నారని కామారెడ్డికి చెందిన మామిండ్ల లింగం, జొన్నల నర్సింలు, జొన్నల రాజశేఖర్ లపై ఇల్చిపూర్ గ్రామ శివారుకు చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు.











