అమరావతి, జూన్ 29
విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను, కేంద్రమంత్రులను, వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించే అంశంపై చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో నిర్వహించే 31వ సీఐఐ సదస్సుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. భాగస్వామ్య ప్రధాన సదస్సు కంటే ముందుగా విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించే అంశంపై కూడా చర్చించారు.











