జమ్మలమడుగు, జూన్ 29
జూలై 3న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల వద్ద ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి కన్యతీర్థం దేవాలయాన్ని కూడా సందర్శించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జూలై 3న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాయలసీమ ప్రజల కల నెరవేర్చే దిశగా.. జిల్లాలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల వద్ద ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ మరియు జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి తో కలిసి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు.











