కామారెడ్డి, 2026-06-08
మచరెడడ ఘ పూర కు చెంద బురర సరవంత అే 7 ె గరభణీక అక పరసవం జరగంద. జమంచ మగ శశువుకు తీవర శవసకశ సమసు తెతతడంత, అత కమరెడడ ుండ హైదరబద ీఫర ఆసుపతరలింపుక తరలింపుంచరు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మాచారెడ్డి ఘన్ పూర్ కు చెందిన బుర్ర స్రవంతి, రెండవ కాన్పునకు 7 నెలల గర్భిణీగా ఉండగా, గత నెల 8వ తేదీన కడుపు నొప్పితో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ సాధారణ కాన్పులో మగ శిశువు జన్మించాడు. అయితే, శిశువు బరువు 1.4 కిలోలు ఉండి, శ్వాస ఇబ్బందితో బాధపడటంతో, ఆసుపత్రిలో 12 రోజులు ఉంచి, కొద్దిగా మెరుగుపడటంతో ఇంటికి పంపించారు.











