జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) 2027లో నిర్వహించనున్న పలు కీలక ప్రవేశ, అర్హత పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. ఇందులో జేఈఈ మెయిన్ 2027, యూజీసీ నెట్, సీయూఈటీ పీజీ వంటి పరీక్షలు ఉన్నాయి. మొత్తం 14 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్టీఏ ప్రకటించింది.
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 తొలి సెషన్ నుంచి ప్రారంభం కానుంది. , 24 తేదీలతో పాటు , 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ను ప్రత్యామ్నాయ తేదీగా కేటాయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జనవరిలో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ పరీక్ష, శ్రేష్ఠ పరీక్ష, నిఫ్ట్ ప్రవేశ పరీక్ష వంటి పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో సీమ్యాట్ పరీక్ష నిర్వహించనున్నారు. , 27 తేదీల్లో ఎన్ఐటీటిటి పరీక్ష జరగనుంది.











