హైదరాబాద్, జూలై 25
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ కు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో స్థానిక ప్రముఖులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్రను, బాధితులకు న్యాయం అందించడం, ప్రజలలో అవగాహన పెంపుదల వంటి అంశాలను కిషోర్ కుమార్ వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మానవ హక్కుల కోసం నిరంతర అలుపెరుగని పోరాటం చేస్తున్న తలారి తరుణ్ కుమార్ ను ఈ సందర్భంగా సత్కరించారు.












