కామారెడ్డి పట్టణంలో జరిగిన రాబరీ కేసులో పరారీలో ఉన్న అనుమానితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని కామారెడ్డి టౌన్ పోలీసులు ప్రకటించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
రాబరీ కేసు అనుమానితుడి ఆచూకీ తెలిపితే రూ.5 వేలు బహుమతి

Share:
వార్తలుతాజా
రిపోర్టర్ గురించి
KM
Kaburlu Media
Reporter
ఈ వార్త






