కామారెడ్డి, 2026-07-28
భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని సదాశినగర్ మండలంలో గల వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, కామారెడ్డి జిల్లా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.












