
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం పద్మశాలి సంఘానికి కేటాయించిన 10 శాతం భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.


















