బాల్కొండ, 2026-08-17
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం నాగుల పంచమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కూడా బాల్కొండలోని ఇత్వర్పేట్, నాగపురం గ్రామ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 120 లీటర్ల ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం నాగుల పంచమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కూడా బాల్కొండలోని ఇత్వర్పేట్, నాగపురం గ్రామ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 120 లీటర్ల ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు.












