అక్బర్పేట్–భూంపల్లి, 2026-06-05
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో నేతాజీ యువజన సంఘం 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో రుస్తుం రమేష్ అధ్యక్షుడిగా, కోడలి పవన్ క్యాషియర్గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో నేతాజీ యువజన సంఘం 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో రుస్తుం రమేష్ అధ్యక్షుడిగా, కోడలి పవన్ క్యాషియర్గా ఎన్నికయ్యారు.












