స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI-సిప్రి) తాజా నివేదిక ప్రకారం, భారత్ ఈ ఏడాది తొలిసారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. దీంతో దేశం వద్ద మొత్తం అణ్వాయుధాల సంఖ్య 190కు చేరింది.
సిప్రి నివేదిక ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం 178 అణ్వాయుధాలు నిల్వలో ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 12 అణ్వాయుధాలు మోహరించడంతో మొత్తం సంఖ్య 190కు చేరుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ అణ్వాయుధాలను అవసరమైతే వినియోగించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే, ఈ విషయంపై భారత రక్షణ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.









