రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఎంపీలతో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తమ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సమస్యలపై రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి కూడా వారికి తగిన సూచనలు చేసినట్లు తెలిసింది.











