నెల్లూరు
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, సముద్ర రంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. జిల్లా దుగరాజపట్నం ప్రాంతంలో మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ () ఆధ్వర్యంలో భారీ గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రూ.15,000 కోట్ల పెట్టుబడితో పాటు 45,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రముఖ నవరత్న రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ () రాష్ట్రంలో భారీ గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ను ఏర్పాటు చేయనుంది. జిల్లా దుగరాజపట్నం ప్రాంతంలో ఈ ఆధునిక షిప్యార్డ్ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.











