కామారెడ్డి, 2026-08-21
జోన్- రాజన్న ఇన్చార్జ్ డఐజ స ఐపఎస్ యం రాజేష్ శుక్రవారం పోలసు కార్యాలయాన్ని సందర్శించి, శుక్రవారం పోలసు జరిగింది. సమక్షా అధికారులతో సమీక్షా తనిఖీలలో సందర్శన ఐపీఎస్ గారు నిజిల్లాత్రణ, నమోదుదర్యాప్తు, భద్రత, సైబర్ గారుపై కలక సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జోన్- రాజన్న ఇన్చార్జ్ డీఐజీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఈ సందర్శన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాల పరిస్థితి, వివిధ నేరాల నమోదుదర్యాప్తు, కేసుల డిటెక్షన్, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై డీఐజీ గారికి సమగ్ర వివరాలను అందించారు.












