కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లాలో మంగళవారం నాగవల్లి ఎక్స్ ప్రెస్ లో 9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిషన్ పటేల్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, రైల్వే టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా మంగళవారం నాగవల్లి ఎక్స్ప్రెస్ (రైలు నం. 20809)లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.












