జమ్మలమడుగు, జూన్ 26
జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బ్లాస్టింగ్ వల్ల తాగునీటి సమస్య, భూమి ఆన్లైన్ లో నమోదు కాకపోవడం, పథకాలకు ఆటంకం వంటి పలు సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.











