హైదరాబాద్, 27 June
మావోయిస్టు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వామపక్ష నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మావోయిస్టు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, మావోయిస్టులతో సంబంధాలున్నాయని పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. భాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో వివిధ వామపక్ష నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.











