కొన్ని రోజుల నుంచి తనను కొందరు కలవాలని ఆహ్వానించడంతోనే తాను వెళ్ళానని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని ఆయన స్పష్టం చేశారు.
కొన్ని రోజుల నుంచి తనను కొందరు కలవాలని ఆహ్వానించడంతోనే తాను వెళ్ళానని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మీడియాలో వస్తున్న కథనాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తనను కలవాలని కొందరు ఆహ్వానించారని, దాని ప్రకారమే తాను వెళ్ళానని తెలిపారు. ఈ నేపథ్యంలో, పుట్టా మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.









