కామారెడ్డి, 2026-08-08
కామారెడ్డి జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుందారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు శనివారం పలు తండాల్లో దాడులు నిర్వహించి, నాటుసారా, పులియబెట్టిన పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుందారెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది శనివారం పలు తండాల్లో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మైసమ్మ చెరువు తండా, గబ్యానాయక్ తండా, ఎలుపుగొండ తండా, కాకులగుట్ట తండా, నడిమితండాల్లో తనిఖీలు చేపట్టారు.












