కామారెడ్డి, 2026-08-13
ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను సమాచార హక్కు చట్టం () ద్వారా సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారిపై ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలతో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను సమాచార హక్కు చట్టం () ద్వారా సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారిపై ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలతో దర్యాప్తు కొనసాగుతోంది.












