Nalgonda/Pedda Adiserla Pally (డాక్సిన్ టైమ్స్) జూలై 02
ఆర్కే బీచ్ లో మద్యం అమ్మకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం. 363ను తక్షణమే రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద వినూత్నంగా ధర్నా చేపట్టారు. జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విశాఖపట్నం: ఆర్కే బీచ్ లో మద్యం అమ్మకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం. 363ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద వినూత్నంగా ధర్నా చేపట్టారు. జీవోను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.











