తంబళ్లపల్లి (డాక్సిన్ టైమ్స్) జూన్ 29
మల్లయ్య కొండను కాపాడే బాధ్యత తమదేనని, ఇక్కడ ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ కొండను పరిరక్షిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇటీవల మైనింగ్ అంశంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, సోమవారం సాయంత్రం మల్లయ్య కొండను సందర్శించిన అనంతరం నాయకులు ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్య కొండను కాపాడే బాధ్యత తమదేనని, ఇక్కడ ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఉండదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ కొండను పరిరక్షిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్పష్టం చేశారు. ఇటీవల మైనింగ్ అంశంపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, సోమవారం సాయంత్రం మల్లయ్య కొండను సందర్శించిన అనంతరం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు.











