మణిపూర్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు, థాన్లాన్ నియోజకవర్గ శాసనసభ్యులు వంగ్ జాగిన్ వాల్టే (61) శుక్రవారం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
వాల్టే మరణవార్తతో మణిపూర్ రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వాల్టే సుదీర్ఘకాలం పాటు థాన్లాన్ నియోజకవర్గానికి సేవలందించారు. ఆయన మరణం పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని పలువురు అభివర్ణించారు.










