కామారెడ్డి, 2026-08-31
కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్ స్టాండ్ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల తయారీ, నిల్వ వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. పలు చోట్ల అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి పట్టణంలోని న్యూ బస్ స్టాండ్ పరిసరాల్లో ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను ఆహార భద్రతాధికారి జి. విక్రమ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వంటశాలల పరిశుభ్రత, వినియోగిస్తున్న పరికరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.












