అన్నమయ్య, 16 September
జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీలో రూ.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ పన
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ఇందిరమ్మ కాలనీలో రూ.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.











