కామారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 143 స్పాట్ఫైన్లు విధించి, రూ.1,51,790 జరిమానాగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 143 స్పాట్ఫైన్లు విధించి, రూ.1,51,790 జరిమానాగా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వివిధ ఉల్లంఘనలపై కేసులు











